మాడుగుల: మహాలక్ష్మి దేవి అలంకరణలో వాసవి మాత

80చూసినవారు
మాడుగుల లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు మంగళవారం అమ్మవారు మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి గర్భగుడిని లక్షల రూపాయలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి వనితలు పారాయణం నిర్వహించారు. అనేకమంది భక్తులు మహాలక్ష్మి దేవి అలంకరణలో ఉన్న వాసవి మాతను దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్