మాడుగుల: పెండింగ్ క్లియరెన్స్ కు రేపు తుది గడువు

50చూసినవారు
మాడుగుల: పెండింగ్ క్లియరెన్స్ కు రేపు తుది గడువు
ఓటర్ల జాబితాకు సంబంధించి జరుగుతున్న నూతన ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి వాటికి ఈనెల 5వ తేదీతో గడువు ముగుస్తుందని స్థానిక తహసీల్దార్ కే.రమాదేవి, ఎన్నికల ఉప తాహసిల్దార్ రాజా చెప్పారు. శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన బిఎల్వోల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంకా ఎవరైనా బిఎల్వోలు పెండింగ్ పూర్తి చేయాల్సి ఉంటే ఈనెల 5వ తేదీన ఎన్నికల రిటర్నింగ్ అధికారి లాగిన్ ద్వారా పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్