పాడేరు ఈనెల 22న కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి నామినేషన్

75చూసినవారు
పాడేరు ఈనెల 22న కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి నామినేషన్
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా వంతల సుబ్బారావు ఈనెల 22వ తేదిన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు కార్యకర్తలు, అభిమానులు స్నేహబిలాసులు అందరూ పెద్ద ఎతున్న తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరారు.
Job Suitcase

Jobs near you