పాడేరులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు

82చూసినవారు
పాడేరులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు
మహానేత వైఎస్సార్ ఆశయాలు కొనసాగిస్తామని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పాడేరు అంబేడ్కర్ కూడలిలో నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్