ఆదివాసి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

62చూసినవారు
ఆదివాసి మిత్ర ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం
పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీకి చెందిన జామ్మి గూడ, తామరపల్లి గ్రామాలలో ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవము ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె, మన్మధ రావు మాట్లాడుతూ 1994లో ఐక్యరాజ్యసమితి ఆదివాసులకు ప్రత్యేకంగా పండగ ఉండాలని తీర్మానం చేసిందని పలు విషయాలపై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్