హైస్కూల్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కార్యక్రమం

83చూసినవారు
హైస్కూల్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కార్యక్రమం
పెందుర్తి మండలం చింతల అగ్రహారం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమగ్ర శిక్ష, మైండ్ లీడర్స్ ఆధ్వర్యంలో.. ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్య కోర్సుకి సంబంధించి ఇంటర్న్ షిప్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి.ఎస్.పి.నాగమణి, వృత్తి విద్యా ఉపాధ్యాయులు ఆర్ రాజు,బి.ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మరింత రాణించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్