సబ్బవరం: సమావేశం మందిరం మొదటి అంతస్తును ప్రారంభించిన ఎమ్మెల్యే

80చూసినవారు
సబ్బవరం: సమావేశం మందిరం మొదటి అంతస్తును ప్రారంభించిన ఎమ్మెల్యే
సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరం మొదటి అంతస్తును పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం ప్రారంభించారు. దీనిని సుమారు రూ. 25 లక్షలతో నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి దీనిని నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్