అప్పన్న సహస్రనామార్చన పునః ప్రారంభం

63చూసినవారు
విశాఖ జిల్లాలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారి సహస్రనామార్చన అత్యంత వైభవంగా జరిగేది. కోవిడ్ తరువాత స్వామివారి అంతరాలయ దర్శనాలు నిలుపుదల చేసినందున ఆలయం లోపల జరిగే సహస్రనామార్చిన కూడా నిలిపివేశారు. శుక్రవారం నుంచి మళ్లీ సేవలు పునఃప్రారంభించినట్టు ఈవో శ్రీనివాస్ మూర్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్