సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న శివశంకరరావు దంపతులు

71చూసినవారు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న శివశంకరరావు దంపతులు
సింహాచలం సింహాద్రి అప్పన్నను శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్ టి శివశంకరరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ వేద పండితులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకుని విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్