మహాశివరాత్రి పర్వదినాన రంపచోడవరం ఏ ఎస్ పి జగదీష్ ఆడహళ్లి శుక్రవారం రంప శివాలయాన్ని దర్శించుకుని చేసుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిఐ, ఎస్ఐ తో అక్కడ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి తగు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా అక్కడ ఎటువంటి ఆవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా తగు భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.