చంద్రబాబు నివాసం వద్ద నిరసన చేసిన మాజీ ఎమ్మెల్యే

533చూసినవారు
రంపచోడవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీషను ప్రకటించడంతో అసంతృప్తి చెందిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శుక్రవారం టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నీ కలిసేందుకు ఉండవల్లి చేరుకున్నారు. భద్రతా కారణాలు రిచ్యా వారిని లోపలికి అనుమతించకపోవడంతో వంతల రాజేశ్వరి మద్దతుదారులు బయటే బయటాయించి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వంతల రాజేశ్వరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్