మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి

68చూసినవారు
గిరిజనులు చెడుపు, చేతబడి, చిల్లంగి, భూత వైద్యం వంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని వై. రామవరం మండలం డొంకరాయి ఎస్సై శివకుమార్ కోరారు. రెడ్డినగర్ గ్రామంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తమకు తెలియజేయాలన్నారు. చిన్న విషయాలకు గొడవలు పడవద్దని సూచించారు. అందరు కలిసిమెలిసి జీవించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్