వినాయకుడిని దర్శించుకున్న రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు

52చూసినవారు
వినాయకుడిని దర్శించుకున్న రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు
రాష్ట్రంలోని చరిత్ర ప్రసిద్ధి చెందిన స్వయం భూ దేవాలయాల్లో ఒకటైన అనకాపల్లి జిల్లాలోని చోడవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గూనురు మల్లు నాయుడు శనివారం వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభూ విఘ్నేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్