శాంతియుత నిరసన ర్యాలీ

76చూసినవారు
బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులపై నిరంతరం జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం సాయంత్రం మాడుగులలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో రాలి నిర్వహించి అనంతరం గ్రామంలో మానవహారం ఏర్పాటు చేసి హిందువులపై జరిగిన దాడులను ఖండించారు. అంతకుముందు దేవి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో పలువురు వక్తలు బంగ్లాదేశ్ లోజరుగుతున్న దాడులను భక్తకన్న ఖండించారు.

సంబంధిత పోస్ట్