డి. యర్రవరంలో క్రికెట్ టోర్నమెంట్

53చూసినవారు
డి. యర్రవరంలో క్రికెట్ టోర్నమెంట్
నాతవరం మండలం డి. యర్రవరంలో శ్రీశ్రీశ్రీ నల్లగొండమ్మ తల్లి జాతర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ. 8000తోపాటు ట్రోఫీ, ద్వితీయ బహుమతిగా రూ. 4000, షీల్డ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి మ్యాచ్లు ప్రారంభమవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్