మండపాలకు తరలి వెళ్తున్న వినాయక విగ్రహాలు

50చూసినవారు
నర్సీపట్నంలో వినాయక విగ్రహాలను శనివారం మండపాలకు తరలిస్తున్నారు. విగ్రహాల ప్రతిష్ట ముహూర్తం ఉదయం 10 గంటలకు ఉండటంతో నిర్వాహకులు విగ్రహాలను వాహనాలలో మండపాలకు తీసుకు వెళ్తున్నారు. తీన్మార్ డాన్సులు స్టెప్పులు తో, డప్పు చప్పులతో విగ్రహాలను తరలించే సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుంది. జై గణేష్ మహారాజ్ కి అని నినాదాలు చేస్తూ నిర్వాహకులు గణనాథులను తోడ్కొని వెళ్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్