ఘనంగా కొత్తమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

52చూసినవారు
అచ్యుతాపురం మండలం ఉద్దపాలెం గ్రామంలో కొత్తగా నిర్మించిన కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎలమంచిలి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త సుందరపువిజయకుమార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్