టీడీపీ కార్యకర్తల ఆగ్రహం

1526చూసినవారు
ఎలమంచిలి టికెట్ జనసేనకు కేటాయిస్తున్నట్లు టీడీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఎలమంచిలిలో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశమైన కార్యకర్తలు కుర్చీలను విరగ్గొట్టారు. ఈ టికెట్ ప్రగడకు ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ చలపతిరావు కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్