స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని మార్పు చేయాలి: డిటిఎఫ్

55చూసినవారు
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని మార్పు చేయాలి: డిటిఎఫ్
రేపు (బుధవారం) జిల్లా వ్యాప్తంగా మహాలయ పూర్ణిమ పండుగను గ్రామాలోపెద్ద ఎత్తున జరుపుకొనున్నారు. ఈ సందర్భంగా అదే రోజు జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్ మారుతి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున పండుగ కారణంగా జిల్లాలో చాలా పాఠశాలలు స్థానిక సెలవును వినియోగించు కుంటారు కాబట్టి, జిల్లాలో కూడా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని మార్పు చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్