గుత్తి మండల తహసీల్దార్ కు జర్నలిస్టుల వినతి

57చూసినవారు
గుత్తి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం గుత్తి మండల వర్కింగ్ జర్నలిస్టులు యూనియన్ సభ్యులు ఇంటి స్థలాల కోసం తహసీల్దార్ ఓబులేసుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ. మండల వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని విన్నవించారు. అనంతరం డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్