పింఛన్ ఇప్పించండంటూ ఎమ్మెల్యేని కోరిన సోమశేఖర్

54చూసినవారు
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేక మంచాన పడ్డానని తనకు పింఛన్ ఇప్పించాలని ఎమ్మెల్యే సురేంద్రబాబును శనివారం కోరారు. మంచానికే పరిమితం అయిన సోమశేఖర్ ను చూసిన ఎమ్మెల్యే చలించి పోయారు. వెంటనే ఆర్డీఓ, ఎంపీడిఓకు అతని సమస్యలు పరిష్కరించి పింఛన్ వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్