కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను కలిసిన సీఐలు

73చూసినవారు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను కలిసిన సీఐలు
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదికలో మంగళవారం ఇద్దరు సీఐలు ఎమ్మెల్యే సురేంద్ర బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కళ్యాణదుర్గం టౌన్ సీఐ వెంకటరమణ, రూరల్ సీఐ వంశీకృష్ణ ఎమ్మెల్యేని కలిసి బొకేలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో నెలకొన్న శాంతి భద్రతలపై సీఐలతో చర్చించారు.

సంబంధిత పోస్ట్