లడ్డూ వేలం పాటలో రూ. 1, 51, 000లు దక్కించుకున్న నిర్వాహకులు

55చూసినవారు
లడ్డూ వేలం పాటలో రూ. 1, 51, 000లు దక్కించుకున్న నిర్వాహకులు
కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నందు ఏర్పాటుచేసిన వినాయకుడి లడ్డూ వేలం పాట బుధవారం ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. ఒక లడ్డును ఐరన్ వ్యాపారి బిక్కి అంజి రూ. 26, 200లకు ఒక లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు. మరొక లడ్డును బిక్కి హరి, పెనకలపేట వెంకటేష్ ( లోరా ) రూ. 39, 000లకు దక్కించుకున్నారు. వేలంపాటలో వచ్చిన మొత్తం రూ. 1, 51, 000లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్