టిడిపి నామినేషన్ కు నాయకులు, కార్యకర్తలు తరలిరండి: అమిలినేని

60చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదికలో బుధవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గురువారం నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ నామినేషన్ కు టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్