టీడీపీని వీడి ఉమన్న ఆధ్వర్యంలో వైసీపీలో చేరినసీనియర్ నాయకులు

1060చూసినవారు
కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ నాడే విద్యార్థి దశ నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన దండ శ్రీరాములు, దండ తిమ్మరాజులు పార్టీని వీడి కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి నేత ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో గురువారం వైసిపిలో చేరారు. వారు వైసీపీలో పని చేయడానికి చాలా సంతోషంగా ఉందని పార్టీ అభ్యున్నతికి శక్తి వంచన లేకుండ పని చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్