హోంమంత్రి అమిత్ షాకు నిరసన సెగ (వీడియో)

62చూసినవారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. అమిత్ షా ఇవాళ సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జనసభలో మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తుండగా సహారా పేమెంట్స్ చెల్లించాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని బాధితుల నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, రానున్న ఎన్నికల్లో 400కి పైగా స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్