రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కిషోర్ బదిలీ

56చూసినవారు
రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కిషోర్ బదిలీ
రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న కిషోర్ ను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిమిత్తం మున్సిపల్ కమిషనర్లను భారీగా బదిలీ చేయడంతో కిషోర్ రాయదుర్గం కు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గతంలో చేసిన మున్సిపల్ వి కమిషనర్ వి దివాకర్ రెడ్డిని రాయదుర్గం కు బదిలీ చేస్తూ జీవో జారీ చేశారు.

సంబంధిత పోస్ట్