మంత్రి పయ్యావుల కేశవ్ బాధ్యతల స్వీకరణ

61చూసినవారు
రాష్ట్ర సచివాలయంలోని రెండో బ్లాకులో తన ఛాంబర్లో మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జవాబుదారీ తనంతో కూడిన పారదర్శకమైన పాలన రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్