గ్యాస్ సిలిండర్ లీకై వ్యాపించిన మంటలు.. బాలిక మృతి

2270చూసినవారు
కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జాతీయ రహదారికి అనుకోని ఉన్న ఓ హోటల్ లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక అక్కడిక్కడే సజీవ దహనం కాగా. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే కూడేరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడ్డ మరో బాలికను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్