VIDEO: షర్మిల ప్రచార రథంపై నుంచి కింద పడ్డ కాంగ్రెస్ అభ్యర్థి

83చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల చేపట్టిన ఏపీ న్యాయయాత్రలో భాగంగా పలమనేరులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో షర్మిలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి పలమనేరు శివశంకర్ పాల్గొన్నారు. అయితే అయన మాట్లాడుతూ ఒక్కసారిగా ఎన్నికల ప్రచార రథంపై నుంచి కింద పడిపోయారు. దీంతో వైఎస్ షర్మిలతో సహా కార్యకర్తలు అందరూ షాక్ అయ్యారు. పలువురు కార్యకర్తలు ఆయన్ని పట్టుకుని మళ్ళీ రథం పైకి ఎక్కించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్