రూ.15 వేలకే మోటో కొత్త 5G ఫోన్

67చూసినవారు
రూ.15 వేలకే మోటో కొత్త 5G ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. గతంలో తీసుకొచ్చిన జీ62 స్మార్ట్‌ఫోన్‌‌కు కొనసాగింపుగా జీ64 5జీని లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 14, 6000 MAH బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వస్తోంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.16,999గా పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్