ఏచూరి మరణం పార్టీకి తీరని లోటు: సిపిఎం

75చూసినవారు
ఏచూరి మరణం పార్టీకి తీరని లోటు: సిపిఎం
సీతారాం ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని..సిపిఎం నేతలు అన్నారు. సిపిఎం పార్టీ ఉరవకొండ మండల కమిటీ తరఫున ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మధుసూదన్, మురళి, వీరాంజనేయులు, రవికుమార్, రామాంజినప్ప తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసినటువంటి ఉద్యమం చిరస్థాయిగా పార్టీ సభ్యులుగా కొనసాగుతామని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్