అనంతపురం నూతన ఆర్డీఓగా గుత్తా కేశవ నాయుడు

77చూసినవారు
అనంతపురం నూతన ఆర్డీఓగా గుత్తా కేశవ నాయుడు
అనంతపురం రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీఓ)గా గుత్తా కేశవ నాయుడు శుక్రవారం నియమితులయ్యారు. గతంలో ఆయన ఆన్ సెట్ సీఈఓగా, గృహ నిర్మాణ శాఖ పీడీగా పని చేశారు. జిల్లాపై మంచి పట్టు, అవగాహన కలిగి ఉన్నారు. ఉన్నత అధికారులు ఆయన ప్రజలకు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయనను తిరిగి ఆనంతపురం ఆర్డీఓగా నియమించారు.

సంబంధిత పోస్ట్