ప్రజా ప్రతినిధులు తనపై అబాండాలు మానాలి: గౌని ప్రతాపరెడ్డి

558చూసినవారు
రాయదుర్గం రైతు రక్షణ వేదిక నిరంతరం రైతుల పక్షాన నిలబడుతూ రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తేందని రైతు రక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, గౌని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు ప్రధాన పార్టీలు తాను ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నానంటూ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు చేయడం దౌర్భాగ్యం అన్నారు. చేతనైతే రైతన్నలకు మేలు చేయాలే కానీ తనపై అబాండాలు మానాలన్నారు.

సంబంధిత పోస్ట్