తప్పిపోయిన బాలికను తల్లితండ్రుల అప్పజెప్పిన పోలీసులు

70చూసినవారు
తప్పిపోయిన బాలికను తల్లితండ్రుల అప్పజెప్పిన పోలీసులు
అనంతపురం పట్టణం రుద్రంపేట సమీపంలో తప్పిపోయిన ఆరేళ్ల బాలికను గంటల వ్యవధిలో పోలీసులు వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం ఆడుకుంటున్న బాలిక కనిపించక పోవడంతో ఎస్సై రామప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. రుద్రంపేటలో స్నేహితునీతో అడుకుంటుండగా తీసుకువచ్చి తల్లితండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్