రాప్తాడు: మీరైనా.. మేమైనా ఉన్నది ప్రజల కోసమే: ఎమ్మెల్యే

55చూసినవారు
రాప్తాడు: మీరైనా.. మేమైనా ఉన్నది ప్రజల కోసమే: ఎమ్మెల్యే
ప్రభుత్వ అధికారులుగా మీరైనా.. ప్రజాప్రతినిధులుగా మేమైనా ఉన్నది ప్రజల కోసమేనని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో శనివారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన అధికారులు ఎమ్మెల్యే సునీతతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్