ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీరాములుకి అస్వస్థత

2623చూసినవారు
అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీరాములు బుధవారం తీవ్ర అస్వస్థత గురయ్యారు. రాత్రి 7. 30 సమయంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరికి దైర్యం చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదని చాలా రోజుల నుంచి ఆవేదనతో శ్రీరాములు ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్