హైకోర్టు జడ్జిని కలిసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ

83చూసినవారు
హైకోర్టు జడ్జిని కలిసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ
ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డిని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కలిశారు. శనివారం అనంతపురంలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఎస్పీ రత్న పుష్పగుచ్ఛాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని శాంతిభద్రతలు, కేసులో పురోగతి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్