సిద్ధార్థ థియేటర్ లో దారుణం

1948చూసినవారు
అనంతపురం జిల్లా ధర్మవరం లోని ఎల్ పి సర్కిల్లో ఉన్న సిద్ధార్థ థియేటర్ లో ని స్క్రీన్ కోసేశారు గుర్తుతెలియని వ్యక్తులు. కొత్త సినిమా అల వైకుంఠపురము ఆడకూడదని వారు ఇలా చేసినట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణం చేశారు అంటున్నారు యజమానులు. అసలు వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్