542 కుటుంబాలు వైకాపాలో చేరిక

1537చూసినవారు
ధర్మవరం పట్టణానికి చెందిన 39, 36, 10, 17వ వార్డుల నుండీ వివిధ పార్టీలకు చెందిన సుమారు 542 కుటుంబాలు శనివారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపాలోకి చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్వయంగా కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు చింత పెద్ద ఎల్లప్ప, కడపల రంగస్వామి, పెనుజురు నాగరాజు, ఇన్చార్జిలు అల్లాడి బుగ్గ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్