ప్రజల సమస్యల పరిష్కారం కొరకు మొబైల్ నంబర్ ఏర్పాటు చేస్తా

57చూసినవారు
ప్రజల సమస్యల పరిష్కారం కొరకు మొబైల్ నంబర్ ఏర్పాటు చేస్తా
ధర్మవరం పట్టణం శాంతినగర్ బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ అభ్యర్థి సత్య కుమార్ ప్రెస్ మీట్ సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ధర్మవరం పట్టణంలోని ప్రజల సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు ఫోన్ నంబర్ 9408029999కు వాట్సప్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలు వారి సమస్యల్ని పంపించాలని కోరారు. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్