సీఎం చంద్రబాబుకు విరాళాలు అందించిన పూర్వ విద్యార్థులు

83చూసినవారు
సీఎం చంద్రబాబుకు విరాళాలు అందించిన పూర్వ విద్యార్థులు
విజయవాడ అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం ధర్మవరం, పొద్దుటూరుకు చెందిన పలువురు కలిసి విరాళాలు అందజేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన మదనపల్లి పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులు సీఎం సహాయ నిధికి రూ. 10, 11, 736ను విజయవాడ వరద బాధితుల సహాయార్థం అందజేశారు. వీరిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించి అభినందించారు.

సంబంధిత పోస్ట్