క్యాన్సర్ల రకాలపై డాక్టర్లకు అవగాహన సదస్సు

60చూసినవారు
క్యాన్సర్ల రకాలపై డాక్టర్లకు అవగాహన సదస్సు
ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం క్యాన్సర్ల రకాలపై వాటిని ఏవిధంగా గుర్తించాలని దానిపై ప్రభుత్వ డాక్టర్లు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డిప్యూటీ డైరెక్టర్ డా. శివకుమార్, డిప్యూటీ డిఎంహెచ్త్వో డాక్టర్ సాల్వియా సాల్మన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ. ప్రజల్లో ఎక్కువగా నోటి క్యాన్సర్ వస్తూ ఉంటుందని, పొగాకు ఎక్కువగా వాడుతున్న వారికి అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్