జీ7 సమ్మిట్ లో ఈ సమస్యలపై చర్చిస్తా: మోదీ

78చూసినవారు
జీ7 సమ్మిట్ లో ఈ సమస్యలపై చర్చిస్తా: మోదీ
జీ7 సమ్మిట్ లో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఇటలీకి బయలుదేరారు. ఆ సదస్సులో మాట్లాడే అంశాల గురించి ప్రధాని తెలిపారు. “నేను ఇటలీలో జీ7 సమ్మిట్ కు అటెండ్ అవుతున్నా. నేను తోటి ప్రపంచ నాయకులను కలుస్తాను. భూమిని సంరక్షించడానికి, ప్రజా జీవితాలను మెరుగుపర్చడానికి, ఇతర సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి వారితో చర్చిస్తా” అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్