మంచినీటి సరఫరాలో జాప్యం లేకుండా చూడండి

1844చూసినవారు
ధర్మవరం పట్టణంలో మంచినీటి సరఫరా లో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ టి. రామ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమీషనర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా మంచినీటి వ్యవస్థలో జాప్యం లేకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్