అర్హులందరికీ పెన్షన్ పంపిణీ చేయటమే లక్ష్యం

58చూసినవారు
అర్హులందరికీ పెన్షన్ పంపిణీ చేయటమే లక్ష్యం
ధర్మవరంలో అర్హత గల వారందరికీ పెన్షన్ పంపిణీ చేయడమే లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. పట్టణంలో 18, 351 మందికి రూ. 7, 92, 19, 000 ప్రభుత్వం నుంచి వచ్చాయన్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా 94% పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్