గుత్తి: రైల్వే బ్రిడ్జి కింద నీరు.. రాకపోకలకు ఇబ్బందులు

82చూసినవారు
గుత్తి: రైల్వే బ్రిడ్జి కింద నీరు.. రాకపోకలకు ఇబ్బందులు
గుత్తి రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు చేరి రాకపోకులకు ఇబ్బందిగా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి కింద నీరు చేరడంతో బ్రిడ్జిని దాటాలంటే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. కొంతమంది జారిపడి నీటిలో పడుతున్నారు. చేరిన వర్షపు నీటిని బయటకి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్