అయ్యప్ప స్వామి ఆలయంలో జనసేన నేతలు హోమాలు

83చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా గుత్తిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జనసేన నాయకులు ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక హోమాలు చేశారు. కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ బాధ్యుడు వాసిగిరి మణికంఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూ కల్తీ చేసిన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్