మూర్ఛ వ్యాధి చికిత్స శిబిరం

54చూసినవారు
మూర్ఛ వ్యాధి చికిత్స శిబిరం
హిందూపురం పట్టణంలోని ఆర్పీజీటీ రోడ్డులోని అల్ హిలాల్ స్కూల్లో ఈనెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధి చికిత్స శిబిరం (ఫిట్స్ క్యాంప్) నిర్వహించడం జరుగుతుందని జెవీవీ అధ్యక్షులు రామకృష్ట. ప్రధాన కార్యదర్శి ఈటి. రామ్మూర్తి గురువారం తెలిపారు. ఈ అవకాశాన్ని మూర్ఛ రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్