బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు చుక్కెదురు

4711చూసినవారు
ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కు కర్ణాటకలోని ఆయన ప్యాలెస్ వద్ద సోమవారం చుక్క ఎదురయింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు యలహంక పాలస్ వద్ద జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు మాట్లాడకుండా కనీసం కలవకుండా లోపలకి వెళ్లిపోవడంతో వైసీపీ కార్యకర్తలు డౌన్ డౌన్ సైకో జగన్ అంటూ నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్